Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
బ్రేకింగ్ న్యూస్
సుప్రీంకోర్టులో జగన్ సర్కార్కు మరోసారి భారీ ఎదురుదెబ్బ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సుప్రీంకోర్టులో జగన్ సర్కార్కు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమరావతిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు…
సైకోలు జాత్యహంకారపు , కులాహంకారపు ఆలోచనలు చేస్తారు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సైకో తరహా విధ్వంసంపై మాజీ సీజేఐ ఎన్వీ రమణ చురకలంటించారు. తానా సభలో ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన…
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీతక్కను ముఖ్యమంత్రిని చేస్తా
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తానా సభల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.…
జుక్కల్ (బీ ఆర్ యస్) బరిలో సీతయ్య !
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలంలో గల మారుమూల ప్రాంతమైన బారంగేడ్గి గ్రామంలోని నిరుపేద కూలీ కుటుంబంలో…
హిమాచల్ ప్రదేశ్లో వరద విధ్వంసం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎడతెరిపి లేని వర్షాలు హిమాచల్ ప్రదేశ్లో విధ్వంసం సృష్టించాయి. ప్రధాన నదులన్నీ ఉప్పొంగడంతో వరద బీభత్సం సృష్టిస్తోంది. కొండచరియలు…
అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయిన కడియం -తాటికొండ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: స్టేషన్ ఘనపూర్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు బీఆర్ఎస్ అధిష్టానానికి పరీక్షగా మారాయి. స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ టికెట్పై…
ఎంపీ విజయేంద్రప్రసాద్తో బండి సంజయ్ భేటీ.. సినిమా కోసమేనా?
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్తో ఎంపీ బండి సంజయ్ భేటీ అయ్యారు. ఆదివారం రాత్రి హైదరాబాద్లోని ఆయన…
కవిత పిటిషన్ పై విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలుమార్లు…
కూకట్ పల్లి లో గంజాయి పట్టివేత ఐదుగురి అరెస్ట్
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: నగరంలోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. మాదాపూర్ ఎస్ ఓటీ కూకట్ పల్లి పోలీసుల అధ్వర్యంలో 230 కేజీల…
రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ పై తనకు విశ్వాసం లేదు
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తనకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పించిందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వెల్లడించారు. తనపై జరుగుతున్న దాడుల…