Browsing Category

బ్రేకింగ్ న్యూస్

రాష్ట్రంలో వైసీపీ నేతలు పంచ భూతాలను మింగేశారు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో వైసీపీ నేతలు పంచ భూతాలను మింగేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కుప్పంలో మీడియాతో…

20వ తేదీన సికింద్రాబాద్‌లో జగ‌న్నాథ ర‌థ‌యాత్ర

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈ నెల 20వ తేదీన సికింద్రాబాద్‌లో జగ‌న్నాథ ర‌థ‌యాత్ర నిర్వ‌హించ‌నున్న‌ట్లు శ్రీ జ‌గ‌న్నాథ స్వామి రామ్‌గోపాల్ ట్ర‌స్ట్…

చాపకింద నీరులా సాగుతోన్న తెలంగాణ కాంగ్రెస్‌ ‘ఆపరేషన్ ఆకర్ష్’

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  తెలంగాణ కాంగ్రెస్‌ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ చాపకింద నీరులా సాగుతోంది.. యువనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కన్నడనాట కాంగ్రెస్…

డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిశుమందిర్ పాఠశాలకు చిన్నారుల ఆటవస్తువుల పంపిణి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్స్ వాడ ప్రత్యేక ప్రతినిధి బాన్స్ వాడ పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాల కు బాన్స్ వాడ పట్టణ డాక్టర్స్ అసోసియేషన్…

చోళ రాజ దండానికి మూలం నోలంబ రాజ చిహ్నం’

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: చోళ రాజులు చేపట్టిన రాజదండానికి నోలంబ పల్లవ ప్రభువుల రాజ చిహ్నం ‘పద్మ నంది’ మూలమై వుండవచ్చని చరిత్రకారుడు మైనాస్వామి చెప్పారు.…

రూ. లక్ష ఆర్థిక సహాయం పథకం దరఖాస్తుల గడువును మరో నెల రోజులు పెంచాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బి.సి కులవృత్తుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ. లక్ష ఆర్థిక సహాయం పథకం దరఖాస్తుల గడువును మరో నెల రోజులు పొడిగించాలని…

ఈపీఎఫ్‌వో చందాదారులకు అధిక పింఛన్‌కు వెసులుబాటు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) విషయంలో సుప్రీంకోర్టు తీర్పు దయ చూపినా ఆ మేరకు ఫలితం అందే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి అవగాహనా…

 పరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకే వార్డు ఆఫీస్‌ వ్యవస్ధ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి వేడుకల్లో భాగంగా ఈరోజు అమీర్‌పేటలోని 98వ వార్డు కార్యాలయంలో పట్టణ ప్రగతి కార్యక్రమం లో బాగంగా పశుసంవర్ధక…

పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌ పై దేశద్రోహం కేసు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌ పై దేశద్రోహం కేసు నమోదయ్యింది. 2022 ఆగస్టులో 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ లో కేసు…

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దారుణం..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైల్లో దారుణం చోటు చేసుకుంది. ప్రయాణికున్ని ఇద్దరు దుండగులు రైల్లో నుంచి తోసేశారు. ప్రయాణికుడు రమేష్‌…