Browsing Category

జాతీయం

పార్లమెంటులో మహిళా బిల్లు పెట్టాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పార్లమెంట్ లో మహిళా బిల్లు పెట్టి మహిళలకు చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే  మహిళ బిల్లులో బి.సి. మహిళలకు సబ్…

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 150 సీట్లు గెలువబోతున్నాం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కర్ణాటకలో బసవరాజ్‌ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాంచి జోష్‌ మీద…

ఈశాన్య భారత్ కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన  ప్రధాని మోదీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈశాన్య భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. ప్రధాని మోదీ జెండా ఊపి…

గౌహతిలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అసోం రాష్ట్రంలోని గౌహతిలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరికొందరికి గాయాలు…

అసోం, అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అసోం రాష్ట్రం, అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం భూకంపం సంభవించింది. అసోం రాష్ట్రం పరిధిలోని సోనిట్‌పూర్‌లో సోమవారం ఉదయం 8.00…

రూ.2 వేల నోట్ల మార్పిడికి గుర్తింపు కార్డు అవ‌స‌రం లేదు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రూ.2 వేల నోట్ల మార్పిడికి గుర్తింపు కార్డు అవ‌స‌రం లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. గుర్తింపు కార్డుల అవ‌స‌రం లేకుండా…

జీఎస్‌ఎల్వీ ఎఫ్-12 రాకెట్ ప్రయోగం విజయవంతం…

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్వీ ఎఫ్-12 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సోమవారం ఉదయం షార్ రాకెట్ ప్రయోగ…

పాట్నా వేదికగా విపక్షాల భారీ మావేశం.. !

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రతిపక్షాల ఐక్య కూటమి'' ఏర్పాటుకు కసరత్తు ముమ్మరమవుతోంది. పాట్నా వేదకగా జనవరి 12న విపక్షాల భారీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో…

గోల్డెన్ టెంపుల్ అమ్మవారిని దర్శించుకున్న దుబాయ్ రాజు భార్య

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దుబాయ్ రాజు గారి భార్య....అంటే ప్రపంచం లో ఉన్న  ఒరిజినల్ ముస్లిం ల వారసురాలు, మహమ్మద్ ప్రవక్త వారసురాలు..... బురకా గురించి గొడవలు…

వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ‘ అందరికి వర్తింప జేయాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సైన్యం లో ప్రవేశ పెట్టిన 'వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ' 2టేబుల్ ను రక్షామంత్రాలయం 20.1.2023.లోజారీ చేశారు.అందులో…