Browsing Category

జాతీయం

ఆనంద్ మహీంద్రా మేనమామ కేషుబ్ మహీంద్రా కన్నుమూత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆనంద్ మహీంద్రా మేనమామ కేషుబ్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా ఎమెరిటస్ ఛైర్మన్ తన 99వ ఏట కన్నుమూశారు. ఇటీవల ఫోర్బ్స్ జాబితా…

జాతీయ స్థాయి ఆద్మీ పార్టీ గుర్తింపు పట్ల కేజ్రీవాల్  హర్షం

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: స్వల్ప కాలంలోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించడం అద్భుతమని ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి…

ఢిల్లీలో బిజిబిజీగా కిరణ్ రెడ్డి.. కీలక పదవి ఇవ్వబోతున్నారా..!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ తీర్థం పుచ్చుకున్న…

వినియోగదారులకు ఉచితంగా విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: విద్యుత్‌ చౌర్యం, రీడింగ్‌లలో అవకతవకలు అడ్డుకొనేలా గృహాలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలకు స్మార్ట్‌ మీటర్లుఏర్పాటు చేయాలని కేంద్ర, …

స్టాలిన్ ప్రభుత్వం పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తమిళనాడులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ర్యాలీలు నిర్వహించుకునేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలో ఆర్ఎఎస్ఎస్ ర్యాలీలపై మద్రాసు…

జాతీయ హోదా కోల్పోయిన ఎన్సీపీ సీపీఐ టీఎంసీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్సీపీ సీపీఐ టీఎంసీ జాతీయ హోదా కోల్పోయాయని ప్రకటించింది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ…

కొత్త రూపాల్లో కరోనా మానవాళి పై విరుచుకుపడుతున్న కరోనా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎప్పటికప్పుడు కొత్త రూపాల్లో కరోనా మానవాళి పై విరుచుకుపడుతూనే ఉంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు భారీగా…

స్వర్ణకారులని చైతన్య అభివృద్ధి దిశగా నాయకత్వం పనిచేయాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: స్వర్ణకారులని చైతన్య అభివృద్ధి దిశగా నాయకత్వం పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ పిలుపునిచ్చారు.…

చదువులకు వయస్సు అడ్డంకి కాదని నిరూపించిన 108 ఏళ్లు బామ్మ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తమిళనాడులోనిథేని జిల్లాకు చెందిన కమలకన్నివయసు 108 ఏళ్లు. చదువులకు వయస్సు అడ్డంకి కాదని నిరూపించారు. కేరళప్రభుత్వం నిర్వహించిన…

హైదరాబాద్ టు కాశ్మీర్ లోయ స్పెషల్ ట్రైన్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వేసవి విడిది కోసం కశ్మీర్ వెళ్లే వారి కోసం రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ మీదుగా కశ్మీర్ లోయకు స్పెషల్ ట్రైన్…