Browsing Category

జాతీయం

విభజన చట్టంలో గిరిజన వర్సిటీల ఏర్పాటు ప్రతిపాదన ఉంది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసింది. దేశంలో 2020-21 నాటికి 24.10 లక్షల మంది గిరిజన విద్యార్థులున్నారని…

పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ కన్నుమూత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దుబాయ్‌లోని దవాఖానలో చికిత్స…

పాకిస్తాన్ డ్రోన్‌ను కూల్చివేసిన బీఎస్ఎఫ్ ద‌ళాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పంజాబ్‌లోని అమృత్‌స‌ర్ జిల్లాలో భార‌త భూభాగంలోకి ప్ర‌వేశించిన పాకిస్తాన్ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ ద‌ళాలు కూల్చివేశాయి. ఆ డ్రోన్ ద్వారా…

2023-24 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు 2023-24 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించారు. ఈ…

బడ్జెట్ చడదువుతూ పార్లమెంట్ లో సారీ చెప్పిన ఇందిరాగాంధీ.. ఎందుకో తెలుసా?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నేడు పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు మంత్రి నిర్మలాసీతారామన్‌. అయితే 1970లో ఇందిరా గాంధీ ప్రధానమంత్రి.…

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన రెండు యుద్ధవిమానాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మధ్యప్రదేశ్‌లోని మొరెనా సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ధవిమానాలు కుప్పకూలాయి. శిక్షణ, విన్యాసాలు…

దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్‌ను అమలు చేస్తాం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ను స్థాపించారని…

బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఒడిశా మాజీ సిఎం గిరిధ‌ర్ గ‌మాంగ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భార‌త్ రాష్ట్ర స‌మితికి దేశ వ్యాప్తంగా విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఒడిశా మాజీ ముఖ్య‌మంత్రి గిరిధ‌ర్ గ‌మాంగ్ బీఆర్ఎస్ తీర్థం…

సింధూ నదీ జలాల ఒప్పందం పై కీలక పరిణామం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సింధూ నదీ జలాల ఒప్పందం పై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఒప్పందంపై కొంతకాలంగా భారత్-పాకిస్థాన్ మధ్య విభేదాలు కొనసాగుతుండటంతో…

సనాతన ధర్మమే భారత జాతీయ ధర్మం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సనాతన ధర్మమే భారత జాతీయ ధర్మమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. బ్రాహ్మణులను, గోవులను కాపాడాలన్నారు. గతంలో…