Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
జాతీయం
దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోడీ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోర్టుల్లో 4.90కోట్ల పెండింగు కేసులు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వందమంది దోషులు తప్పించుకున్న పర్లేదు గానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనే స్లోగన్ పై భారతీయ శిక్షాస్మతి నడుస్తోంది. అయితే…
నేతాజీ సుభాష్ చంద్రబోస్ను స్మరించుకున్న ప్రధాని మోడీ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్కు ఘనంగా నివాళులర్పించారు. సుభాస్ చంద్రబోస్ జయంతి…
ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్కు వేధింపులు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రతను స్వయంగా తెలుసుకునేందుకు ప్రయత్నించిన ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి…
జిమ్ లో వ్యాయామం చేస్తూ వృద్ధుడు మృతి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వసాయ్ నగరంలోనున్న ఓ జిమ్లో రోజూ మాదిరిగానే ప్రహ్లాద్ నికం (67) అనే వృద్ధుడు బుధవారం వ్యాయామం…
మహారాష్ట్ర లో ఘోర రోడ్డు ప్రమాదం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారితో సహా 9 మంది మృతి చెందారు. గురువారం ఉదయం ముంబై గోవా హైవేపై కారు,…
బడి మానేసి బీడీలు చుట్టి .. న్యాయమూర్తిగా ఎదిగాడు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కష్టాలు వచ్చాయని ఆయన కుంగిపోలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో 10వ తరగతితోనే చదువు మానేశాడు. తల్లిదండ్రులకు సాయం…
బిజెపి జాతీయ అధ్యక్షునిగా జేపీ నడ్డా పదవీ కాలం పొడిగింపు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని 2024 జూన్ వరకు పొడిగిస్తూ ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం మంగళవారం…
భారత్ తో మూడు యుద్ధాలు చేసిన తర్వాత తమకు బుద్ధి వచ్చింది
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత దేశంతో మూడు యుద్ధాలు చేసిన తర్వాత తమకు బుద్ధి వచ్చిందని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ చెప్పారు. కశ్మీరు వంటి…
పుణ్యస్నానాలకు వెళ్లి బంగాళాఖాతంలో చిక్కుకుకున్న 511 మంది భక్తులు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మకర సంక్రాంతి సందర్భంగా గంగాసాగర్లో పుణ్యస్నానానికి వెళ్లిన 500లకుపైగా భక్తులు బంగాళాఖాతంలో చిక్కుకున్నారు. ఆదివారం (జనవరి 15)…