Browsing Category

జాతీయం

హరిప్రసాద్ పంపిన లోగో నా మనస్సుని హత్తుకుంది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ నేత సోదరుడు ఎల్లి హరిప్రసాద్ పంపిన బహుమతి తన మనస్సుని హత్తుకుందని భారత ప్రధాని…

సముద్రతీర విల్లాలో కిమ్ కుమార్తె లగ్జరీ లైఫ్‌..!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉత్తర కొరియా, ఆ దేశ నియంత పాలకుడు కిమ్ జోంగ్ ఉన్‌ గురించి ప్రతి విషయమూ ఆసక్తికరమే. ఇటీవల ఆయన క్షిపణి ప్రయోగ ప్రదేశానికి తన…

రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించిన ఈయూ పార్లమెంట్‌

తెలంగాణజ్యోతి /వెబ్ న్యూస్: ఉక్రెయిన్‌ యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించే తీర్మానానికి యూరోపియన్‌ పార్లమెంటు మద్దతు…

పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ అసిమ్‌ మునీర్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పాకిస్థాన్‌ తదుపరి ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ అసిమ్‌ మునీర్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆ దేశ ప్రధాని షెహ్‌బాజ్‌…

భారత్ వచ్చేవిదేశీ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇతర దేశాల నుంచి భారత్ వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కోవిడ్ కట్టడి కోసం తీసుకొచ్చిన 'ఎయిర్ సువిధ' సెల్ఫ్…

కర్ణాటకలో ఉగ్రదాడి.. ఆటోలో పేలుడు ఇద్దరు మృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రంలో ఉగ్రవాద దాడి జరిగినట్టు ఆ రాష్ట్ర డీజీపీ ప్రవీణ్సూద్ తెలిపారు.  కదులు తున్న ఆటోలో ఒక్కసారిగా…

ద‌లైలామాకు గాంధీ మండేలా అవార్డు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  టిబెట్ మ‌త గురువు ద‌లైలామాకు ఇవాళ గాంధీ మండేలా అవార్డును అంద‌జేశారు. 2019 సంవ‌త్స‌రానికి గాను ఆయ‌న్ను ఈ అవార్డు వ‌రించింది.…

జమ్మూ కశ్మీర్‌లో విషాదం.. మంచు చరియలు విరిగి ముగ్గురు జవాన్లు మృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో విషాదం నెలకొంది. మచిల్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద మంచు చరియలు విరిగిడపడ్డాయి. ఈ…

ఖండాతర క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా

 తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్లను ఉత్తర కొరియా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వరుసగా క్షిపణులను పరీక్షిస్తున్నది. ఈ నెల 3న ఏకంగా…

రాహుల్ గాంధీని చంపుతామని బెదరింపు లేఖ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశాన్ని ఏకతాటిపై తెచ్చేందుకు రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'భారత్ జోడో' యాత్ర ఈనెల 20న మధ్యప్రదేశ్‌లోకి…