Browsing Category

జాతీయం

సీబీఐ ముందు హాజరైన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా సీబీఐ ముందు హాజరైనారు. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థకు పూర్తిగా సహకరిస్తానన్న ఆయన..…

ప్రొఫెసర్‌ సాయిబాబా రిలీజ్‌పై ఇవాళ సుప్రీంకోర్టు స్టే

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జీఎన్ సాయిబాబా రిలీజ్‌పై ఇవాళ సుప్రీంకోర్టు స్టే విధించింది. మావోలతో సంబంధాలు కలిగి ఉన్న కేసులో…

హిందువులు ఒకే పెళ్లి చేసుకుని ముగ్గురు భార్యలను కలిగి ఉంటారు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉత్తరప్రదేశ్ మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు షౌకత్ అలీ హిందువులపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు మూడు పెళ్లిళ్లు…

మూడు రాజధానులకు మేం వ్యతిరేకం

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్: ఇప్పటి వరకు మూడు రాజధానులపై దోబూచులాడుతున్న కేంద్ర ప్రభుత్వం దాదాపు ఒక స్పష్టతకు వచ్చినట్టుగా కనిపిస్తోంది. తాజాగా కేంద్ర…

ఆర్టికల్ 370పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : న్యూ డిల్లీ  జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక…

విన్ కావ్ 19 ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్ విజయవంతం

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎమ్బి ) మరియు యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ సహకారంతో హైదరాబాద్‌లోని ప్రముఖ…

కరోనా దెబ్బతో తో దేశంలో నిరుపేదలుగా మారిన 5.6 కోట్ల మంది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: చైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసింది. జనజీవనం…

ర‌ష్యా అణ్వాయుధాలు వాడితే తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వ‌ని జీ7 హెచ్చ‌రిక

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఐక్య‌రాజ్య‌స‌మితి వారిస్తున్నా ఉక్రెయిన్ న‌గ‌రాల‌పై ర‌ష్యా క్షిప‌ణుల వ‌ర్షం కురిపించ‌డం ప‌ట్ల జీ7 దేశాలు మండిప‌డ్డాయి.…

నోట్ల రద్దుపై సుప్రీం కోర్టు విచారణ

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: దేశవ్యాప్తంగా సంచలనం రేపడంతోపాటు ఎందరినో ఆర్థిక ఇబ్బందులకు గురి చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన పాత వెయ్యి, రూ.500…

యూపీ మాజీ ముఖ్యమంత్రి మూలయం సింగ్ కన్నుమూత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. గతకొన్నిరోజులుగా గురుగ్రామ్లోని మేదాంత…