Browsing Category

జాతీయం

ములాయం సింగ్‌ ఆరోగ్యం విషమం

సమాజ్‌ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ ఆరోగ్యంగా ఇంకా విషమంగానే ఉన్నది. అనారోగ్య కారణాలతో ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరగా.. వైద్యులు నిరంతరం…

కేజ్రీవాల్ పై వాటర్ బాటిల్లతో దాడి

గుజరాత్‌లో కేజ్రీవాల్‌ పై వాటర్‌ బాటిల్‌తో దాడ గుజరాత్‌ పర్యటనలో ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు మరోసారి చేదు అనుభవం…

బ్యాంకులు సేవా కేంద్రాలు కాదు ..  న్యాయమైన వడ్డీ వ్యాపార కేంద్రాలు మాత్రమే

దేశంలో ముద్ర లోన్లతో పాటుగా అనేక రకాల సంస్కరణలు సామాన్యుల కోసం తెచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతే చేతివృత్తుల వారికి వివిధ చిన్న వ్యాపారస్తులకి…

అందరికి ఇంటర్నెట్ అందుబాటులోకి తేవడమే లక్ష్యం

నేడు దేశానికి చారిత్రక రోజు: మోదీ దేశానికి నేడు చరిత్రాత్మకమైన రోజు అని, ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ను అందుబాటులోకి తేవడమే తన లక్ష్యమని దేశ ప్రధాని నరేంద్ర…

Wheat export ban: సింగపూర్‌ పంజాబీలకు చపాతీ కష్టాలు!

సింగపూర్‌: గోధుమలు, దాని ఉత్పత్తుల ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో సింగపూర్‌లోని పంజాబీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ ఉండే పంజాబీలు…

Khosta-2: కొవిడ్‌-19 మాదిరి కొత్త వైరస్‌.. రష్యా గబ్బిలాల్లో గుర్తింపు

వాషింగ్టన్‌: రెండున్నరేళ్ల క్రితం చైనాలో వెలుగు చూసినట్లుగా అనుమానిస్తున్న కొవిడ్‌-19 (Coronavirus).. మహమ్మారిగా అవతరించి ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టిన…

Kejriwal: పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి దిల్లీ సీఎం ఆతిథ్యం

దిల్లీ: ఇటీవల గుజరాత్‌(Gujarat) పర్యటనలో ‘మా ఇంటికి వస్తారా సార్‌’? అని అడిగిన ఓ ఆటోడ్రైవర్‌ ఇంటికి వెళ్లి భోజనం చేసిన దిల్లీ ముఖ్యమంత్రి…

India Corona: 3 వేలకు దిగొచ్చిన కొత్త కేసులు..!

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వస్తోంది. తాజాగా 2.74 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా.. కేసులు 3 వేలకు తగ్గాయి. కొత్త కేసులు జూన్‌ నెల…

SCR: దసరా సందర్భంగా రైల్వే ప్లాట్‌ఫాం టికెట్‌ ధర పెంపు: దక్షిణ మధ్య రైల్వే

హైదరాబాద్‌: దసరా పండుగ సందర్భంగా రద్దీని నివారించేందుకు తాత్కాలికంగా ప్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) ఓ ప్రకటనలో తెలిపింది.…