Browsing Category

తెలంగాణ

అన్ని యూనివర్సిటీల్లో పిజి కోర్సులకు నోటిఫికేషన్‌ విడుద‌ల

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే…

పారిశుధ్య కార్మికుల వేతనం రూ.వెయ్యి పెంపు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పారిశుధ్య కార్మికులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే రోజైన సోమవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలోని ప్రభుత్వం…

ప్రత్యామ్నాయ రాజకీయ పరిష్కారాలతో ప్రజల వద్దకు లోక్ సత్తా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రత్యామ్నాయ రాజకీయ పరిష్కారాలతో ప్రజల వద్దకు వెళ్ళాలని, 2023 సాధారణ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేయాలని లోక్ సత్తా పార్టీ…

అకాల వర్షాల వళ్ళ దెబ్బ తిన్న రైతులను ఆదుకోవాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అకాల వర్షాల వళ్ళ దెబ్బ తిన్న రైతులను ఆదుకోవాలని  తడిసిన దాన్యం కొనుగోలుకు వెంటనే గ్రామాల్లో రైతులకు అందు బాటులో ధాన్యం కొనుగోలు…

శ్ర‌మ‌జీవుల త్యాగాలే పునాదిరాళ్లు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కార్మిక‌, క‌ర్ష‌క‌, శ్ర‌మ జీవుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ కార్మికుల దినోత్స‌వం శుభాకాంక్ష‌లు తెలిపారు. కార్మిక‌, క‌ర్ష‌క…

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర సిఎం ఉన్నతస్థాయి సమీక్షా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన నూతన సచివాలయంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల…

చిన్నారి మృతి ఘటనపై బల్దియా చర్యలు.. ఇద్దరు అధికారులపై వేటు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సికింద్రాబాద్ కళాసిగూడ చిన్నారి మృతి ఘటనపై బల్దియా చర్యలు తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అధికారులపై వేటు వేసింది. బేగంపేట్…

వేల కోట్ల ఆదాయం వచ్చే రింగ్ రోడ్‌ను ప్రయివేటుకు అమ్మేశారు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నాలుగేళ్ల నుంచి ఔటర్ రింగ్ రోడ్ టోల్‌ను ఈగల్ ఇన్‌ఫ్రాకు కట్టబెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. శనివారం…

ప్రజల ఆస్తులు కేసీఆర్ అమ్ముతుంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రజల ఆస్తులు కేసీఆర్ అమ్ముతుంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.…

తెలంగాణా లో అన్ని స్థానాలకు శివసేన పార్టీ  పోటీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆల్ ఇండియా  శివసేన్ అధ్యక్షులు ఉదవ్ థాకర్ ను శివసేన పార్టీ  తెలంగాణ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి ఏ సుదర్శన్  మర్యాదపూర్వకంగా…