Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తెలంగాణ
ఆ పన్నెండు మంది ఎమ్మెల్యేలపై కూడా విచారణ జరపాలి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎమ్మెల్యే ల కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ లో కలిసిన 12 మంది ఎమ్మెల్యేలపై కూడా విచారన జరపాలని కోరుతూ రాష్ట్ర…
తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాల…
కేసీఆర్ భూతం లాంటివారు.. పట్టి సీసాలో బంధించాలి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రగతిభవన్ను కూల్చివేయాలన్న తన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ‘‘నేను…
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ను…
అసెంబ్లీ లో ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అసెంబ్లీ లో ప్రజా సమస్యలను చర్చకు రావడం లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 20 ఏళ్లలో ఏనాడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని ఆగ్రహం…
ఆ పోలీసు అభ్యర్థులకు ..టీఎస్ఎల్పీఆర్బీ కీలక నిర్ణయం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణలో ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫిజికల్ ఈవెంట్స్…
చెట్టు తొలగింపును అడ్డుకున్న స్థానికులు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దిల్ సుఖ్ నగర్ శాంతినగర్ లో ఓ చెట్టు కొట్టే ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకున్నారు. విషయాన్ని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్…
వికలాంగ బాలుని కుటుంబాన్ని పరామర్శించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎల్లంపేట స్టేజి తండా వద్ద వికలాంగుడు బాలు ఇంటికి వెళ్లి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం కలిశారు. నడవలేని, మాట్లాడలేని…
ఉపాధి హామీ పథకం అమలులో దేశంలో మనమే నెంబర్ వన్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉపాధి హామీ పథకాన్ని అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం ఉపయోగించుకుంటుందన్న అక్కసు కేంద్రానికి ఉందని, అనేక నిబంధనలు పెట్టి నిధులు ఆపే…
మార్చి 30న సీతారాముల కల్యాణం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భద్రాద్రి సీతారాముల కల్యాణ తేదీని వైదిక కమిటీ నిర్వాహకులు ఖరారు చేశారు. మార్చి 30న సీతారాముల కల్యాణం నిర్వహించాలని నిర్ణయించారు.…