Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తెలంగాణ
గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. వచ్చే జూన్…
రాష్ట్ర స్థాయి పవిత్ర పర్యాటక క్షేత్రంగా పర్వతగిరి శివాలయం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కాకతీయుల కాలంలో నిర్మించి, 800 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న అద్భుత కళా విశిష్టత కలిగిన వరంగల్, పర్వతగిరి(మంత్రి స్వగ్రామం)లోని పర్వతాల…
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 15 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…
గవర్నర్ ప్రసంగం పై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు తరహాలో తెలంగాణ లో గవర్నర్ ప్రసంగం జరిగే అవకాశం లేదన్నారు.…
క్షేత్ర స్థాయిలో పంటల సాగు వివరాలు నమోదు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్: కామారెడ్డి జిల్లా నసురుళ్లబాద్ మండలం సంగెం శివారులో రైతులు పండిస్తున్న పంటలు క్షేత్ర స్థాయిలో పంటల సాగు వివరాలను…
బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ఆమోదం ఇవ్వలేదనటం సిగ్గు చేటు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాజ్యాంగంపై, చట్టపరమైన విధులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఏపాటి గౌరవం ఉందో... బడ్జెట్ సమావేశాల విషయంలో ఆయన అనుసరించిన…
తెలంగాణ బడ్జెట్లో గవర్నర్ ప్రసంగంపై సస్పెన్స్కు తెర
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాజ్భవన్కు వెల్లిన శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్రెడ్డి తెలంగాణ బడ్జెట్లో గవర్నర్ ప్రసంగంపై సస్పెన్స్కు తెరపడింది.…
ఆదివాసీ మహిళ రాష్ట్రపతి కావడాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోంది
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తప్పుపట్టారు. ఆదివాసీ…
గిరిజన గురుకులంలో స్టాఫ్ నర్స్ పోస్ట్ కు దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల గిరిజన సంక్షేమ గురుకుల బాలుర విద్యాలయంలో…
సీపీఐ(ఎంఎల్) నిజామాబాద్ జిల్లా నాయకున్ని పరామర్శించిన మంత్రి వేముల
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇటీవల అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన…