Browsing Category

తెలంగాణ

గ్రూప్‌-1 మెయిన్స్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే జూన్‌…

రాష్ట్ర స్థాయి పవిత్ర పర్యాటక క్షేత్రంగా పర్వతగిరి శివాలయం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కాకతీయుల కాలంలో నిర్మించి, 800 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న అద్భుత కళా విశిష్టత కలిగిన వరంగల్, పర్వతగిరి(మంత్రి స్వగ్రామం)లోని పర్వతాల…

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 15 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

గవర్నర్ ప్రసంగం పై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి  కీలక వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి  కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు తరహాలో తెలంగాణ లో గవర్నర్ ప్రసంగం జరిగే అవకాశం లేదన్నారు.…

క్షేత్ర స్థాయిలో పంటల సాగు వివరాలు నమోదు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్:  కామారెడ్డి జిల్లా నసురుళ్లబాద్ మండలం సంగెం శివారులో రైతులు పండిస్తున్న పంటలు క్షేత్ర స్థాయిలో పంటల సాగు వివరాలను…

బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ఆమోదం ఇవ్వలేదనటం సిగ్గు చేటు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాజ్యాంగంపై, చట్టపరమైన విధులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏపాటి గౌరవం ఉందో... బడ్జెట్ సమావేశాల విషయంలో ఆయన అనుసరించిన…

తెలంగాణ బడ్జెట్‌లో గవర్నర్ ప్రసంగంపై సస్పెన్స్‌కు తెర

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాజ్‌భవన్‌‌కు వెల్లిన శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలంగాణ బడ్జెట్‌లో గవర్నర్ ప్రసంగంపై సస్పెన్స్‌కు తెరపడింది.…

ఆదివాసీ మహిళ రాష్ట్రపతి కావడాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోంది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తప్పుపట్టారు. ఆదివాసీ…

గిరిజన గురుకులంలో స్టాఫ్ నర్స్ పోస్ట్ కు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల గిరిజన సంక్షేమ గురుకుల బాలుర విద్యాలయంలో…

సీపీఐ(ఎంఎల్) నిజామాబాద్ జిల్లా నాయకున్ని పరామర్శించిన మంత్రి వేముల

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇటీవల అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన…