Browsing Category

తెలంగాణ

తిరిగి కాషాయం కండువా కప్పుకొండి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీజేపీ ని వీడిన నేతలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపు ఇచ్చారు. తిరిగి కాషాయం కండువా కప్పుకోవాలని…

టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో శుక్ర‌వారం నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో…

డబుల్ బెడ్ రూం లబ్ధిదారులకు ఇళ్ళ పంపిణీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ పట్టణంలో శనివారం పర్యటించారు. బాన్సువాడ…

గవర్నర్ తమిళ సై బీజేపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జనవరి 26th రాజ్యాంగం అమలు కాబడ్డ రోజు ఆ రోజే రాజ్యాంగాన్ని అవమానం పరచే విధంగా తెలంగాణా ప్రభుత్వం పై ముఖ్యమంత్రి కేసీఆర్ గారి…

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ – నేషనల్ గైడ్స్ కమీషనర్ గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల ‌కవిత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ , నేషనల్ గైడ్స్ కమీషనర్ గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల ‌కవిత నియమితులయ్యారు. ఈ మేరకు భారత్ స్కౌట్స్ అండ్…

ఏ ఊర్లో ఇందిరమ్మ ఇళ్లు లేదో కాంగ్రెస్ ఆ ఊర్లో ఓటు అడగదు .. ఏ ఊర్లో డబుల్ బెడ్రూం ఇవ్వలేదో ఆ ఊర్లో…

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలో బీజేపీ, బీఆరెస్ లు కులాల మధ్య, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నాయని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దేశాన్ని…

జామున మృతికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంతాపం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సినీ నటి, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, మాజీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు జమున మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తన ప్రగాఢ…

గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు బాధాకరం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాజ్యాంగం అమలు లోకి వచ్చిన రోజు సీఎస్, డీజీపీని పక్కన పెట్టుకొని.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని తలసాని విమర్శించారు. …

కేసీఆర్ నీ పని అయిపోయింది.. రిటైర్మెంట్ తీసుకో

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై బీజేపీ నేత విజయశాంతి  విరుచుకుపడ్డారు. కేసీఆర్ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యలు చేశారు.…

రాజ్యాంగంలో నాలుగు వ్యవస్థలను ప్రశ్నించే తత్వంతో ముందుకు కొనసాగాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో 74వ  గణతంత్ర దినోత్సవ వేడుకలను పునస్కరించుకొని  సదాశివపేట పట్టణ ఆర్టీసీ  కార్మికులు  గణతంత్ర…