Browsing Category

తెలంగాణ

సినిమా స్టైల్లో ఏటిఎం చోరీకి యత్నం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏటీఎంలో డబ్బుల చోరీకి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో, దొంగలు దోచుకున్న డబ్బును రోడ్డుపై…

సెంటిమెంట్ కు దూరంగా గులాబీ బాస్.. ఇదేం లెక్క సారూ?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ అన్నంతనే గుర్తుకు వచ్చే అంశాల్లో.. ఆయన సెంటిమెంట్లు కూడా. కొన్ని…

మియాపూర్ ప్రభుత్వ భూములను బీసీ గురుకుల పాఠశాలకు కేటాయించాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలోని మొత్తం ప్రభుత్వ భూములను రాజకీయ నాయకులు, అధికారులు కబ్జా చేస్తున్నారు.       కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను వెంటనే…

మేజర్‌ గ్రామ పంచాయతీలకు రూ.10 కోట్లు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఖమ్మంలోని గ్రామ పంచాయతీలకు వరాలు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో 589 గ్రామ పంచాయతీలు…

రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంబించిన ముఖ్యమంత్రులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు పినరయి విజయన్‌, అరవింద్‌…

గుజరాత్, హిమాచల్‌ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు?

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: బీజేపీ ని ఓడించాలనే ఆలోచన కేసీఆర్‌ కు లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. గుజరాత్, హిమాచల్‌ ఎన్నికల్లో ఎందుకు పోటీ…

ఖమ్మం తరలిన బస్సులు .. బస్సులు లేక అవస్థలు పడుతున్న ప్రయాణికులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ సీఎం కేసీఆర్ తలపెట్టిన ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు ఆర్టీసీ బస్సులు వెళ్తున్నాయి. దాంతో సుదూర ప్రాంతాలకు…

భూములు, నీళ్ల పేరిట కేసీఆర్ దోపిడి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  తెలంగాణ వచ్చాక కేసీఆర్ నీళ్లు, భూమి పేరిట దోపిడీ చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని, ధరణి ఒక అక్రమాల పుట్ట అని టీపీసీసీ…

ఖమ్మం సభకు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మియాపూర్‌లోని రూ.4వేల కోట్ల విలువైన భూములను.. తోట చంద్రశేఖర్‌కు సీఎం…

మాజీ ప్రజా ప్రతినిధుల కోసం ‘పంచాయతీరాజ్ గ్రూప్’ ఏర్పాటు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధుల కోసం ‘పంచాయతీరాజ్ గ్రూప్’ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా…