Browsing Category

తెలంగాణ

పద్మశాలీలు సహజ సంపన్నులు  

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: పద్మశాలీలు సహజ సంపన్నులని, తెలంగాణ పద్మశాలి మహాసభ (టీఏపీఎమ్) కన్వీవర్ భారత సుదర్శన్ నేత అన్నారు.మార్కండేయ పద్మశాలి సేవా సంఘం -…

పార్లమెంటు ఎన్నికలపై రేవంత్ రెడ్డి సమీక్ష

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: పార్లమెంట్ ఎన్నికల పై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు. పార్లమెంట్ ఎన్నికలపై రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశాన్ని…

ఉద్యోగుల పట్ల గత ప్రభుత్వ వైఖరి పై విచారణ జరిపించాలి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణా మునిసిపల్ ఉద్యోగుల సమస్యల పై మునిసిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అద్యక్షులు ఎల్.తాజ్ మోహన్ రెడ్డి ఆద్వర్యం లో సంఘం ప్రతి…

సంక్షేమ కార్యక్రమాలను ఆపితే ప్రభుత్వాన్ని నిలదీస్తాం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: పేద ప్రజల కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యత…

ఆరు గ్యారంటీల హామీల అమలుపై నిపుణుల కమిటీ ఏర్పాటు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన విషయం రాష్ట్ర…

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా కొంపల్లి మోహన్ రెడ్డి వినతి పత్రం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా కొంపల్లి మోహన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు…

10 సంవత్సరాల తెలంగాణ ప్రజలకి ఏం చేశారు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలకి ఏం చేశారు ఇప్పుడు తెలంగాణ వాదం గుర్తుకొచ్చిందా..అని టిపిసిసి ఉపాధ్యక్షురాలు నేరెళ్ల శారద…

అన్ని రాష్ట్రాలు మెచ్చుకునే విధంగా ప్రజాపాలన జరుగుతుంది..

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: అన్ని రాష్ట్రాలు మెచ్చుకునే విధంగా ప్రజాపాలన కొనసాగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత బండ్ల గణేష్ అన్నారు. గాంధీభవన్ లో ఆయన విలేకరుల…

 ఈ నెల 13 నుంచి వరకు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కాలేజీలకు సెలవులు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కాలేజీలకు…

జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మమత బదిలీ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షురాలు, జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మమతను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు…