Browsing Category

తెలంగాణ

మేం గేట్లు తెరిస్తే కాంగ్రెస్‌ పార్టీ లో ఎవరు మిగులరు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఎవరు కూడా కాంగ్రెస్‌ పార్టీ లో చేరరు అని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు.…

సంక్రాంతి పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరో నాలుగు ప్రత్యేక రైళ్ళు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే మరో నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.…

రజక, నాయి బ్రాహ్మణల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..ఆందోలన వద్దు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్:  రజక, నాయి బ్రాహ్మణల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.సెలూన్‌ లాండ్రీ, ధోబీఘాట్‌లకి విద్యుత్ అధికారులు కనెక్షన్ కట్ చేయరు.…

తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక కోసం షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణలోని రెండు ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ను…

గత తొమ్మిదేళ్లుగా అణచి వేతలు,అక్రమకేసులతో వేదించారు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణ గెజిటెడ్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం,తెలంగాణా మునిసిపల్ ఉద్యోగుల సంఘం సంయుక్త ఆద్వర్యం లో గురువారం సచివాలయం లో ఉప ముఖ్య మంత్రి…

పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే కఠిన చర్యలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్అన్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నివాసంలో…

అద్దె బస్సుఓనర్లతో చర్చలు సఫలం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: అద్దె బస్సుఓనర్లతో చర్చలుసఫలం అయ్యాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జ నార్తెలిపారు. గురువారం బస్ భవన్‌లో అద్దె బస్సు ఓనర్లతో ముగిసిన…

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్‌..

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరామర్శించారు. గురువారం తాడేపల్లి నుంచి…

ఈనెల 6 వ తేదీన ప్రజాపాలన దరఖాస్తుల చివరి తేది   

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీ లను ఈనెల 17 వతేదీ వరకు పూర్తి చేయాలని  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…

తెలంగాణలో 26 మంది ఐఏఎస్ ల బదిలీ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. పలువురు అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…