Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తెలంగాణ
కర్రలతో కొట్టుకున్న భాజపా, తెరాస నేతలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు మండలం పలివెలలో బీజేపీ, టీఆర్ఎస్ నేతలు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈటల రాజేందర్ కాన్వాయ్ ధ్వంసమయ్యింది. ఈటల గన్…
గోషామహల్ ఎంఎల్ఏ రాజా సింగ్ ను వెంటనే విడుదల చేయాలి
తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: ఫీడి యాక్ట్ క్రింద అరెస్ట్ చేయబడిన గోషామహల్ శాసన సబ్యులు రాజా సింగ్ ను వెంటనే విడుదల చేయాలని బీ పీ యల్ పార్టీ లోని సామాజిక…
రోడ్డుపై భిక్షాటన చేసుకుంటున్న వార్డు కౌన్సిలర్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ జిందం కళా అధ్యక్షతన మునిసిపల్ సాధారణ సమావేశం ప్రారంభమైంది.…
మునుగోడు అభ్యర్ధులపై ఓటర్లు ఆగ్రహం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా మారిన మునుగోడు ఉపఎన్నికలో అభ్యర్థులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. దేశంలోనే కాస్ట్లీ ఎన్నికగా…
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:
నల్లగొండ జిల్లా పరిధిలోని మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి…
స్పెషల్ ఆపరేషన్ మెడల్స్ కు 13 మంది తెలంగాణ పోలీసులు ఎంపిక
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన యూనియన్ హోం మినిస్టర్స్ స్పెషల్ ఆపరేషన్ మెడల్స్ కు 13 మంది తెలంగాణ పోలీసులు ఎంపికయ్యారు. ఈ…
సింగరేణి గనిలో ప్రమాదం ప్రమాదం .. కార్మికుడికి గాయాలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సింగరేణి గనిలో ఎయిర్ బ్లాస్ట్ అయ్యింది. దీంతో ఓ కార్మికుడు గాయపడ్డ ఘటన పెద్దపెల్లి జిల్లా ఆర్జీ వన్ పరిధిలోని 11 ఏ ఇంక్లైన్ గనిలో…
యూత్ నాయకులతో సమావేశమైన పోచారం భాస్కర్ రెడ్డి
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మునుగోడు నియోజక వర్గం ఉపఎన్నికల్లో భాగంగా ఈరోజు మందేలగూడెం చిన్నకొండుర్ గ్రామాల తెరాస పార్టీ మరియు సీపీఎం పార్టీ యూత్ నాయకులతో…
ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు
తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 2వ తేదీ నుంచి 12 …
నేడు హైదరాబాద్ లోకి ప్రవేశించనున్న భారత్ యాత్ర
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మంగళవారం ఏడవ రోజూ భారత్ జూడో యాత్ర శంషాబాద్ నుంచి మొదలైన భారత్ జోడో యాత్ర హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించనుంది. ఈ యాత్ర ఉదయం ఆరాంఘర్…