Browsing Category

తెలంగాణ

పంచాయతీ కార్యదర్శుల ఆద్వర్యంలో ఎంపిపి జన్మదిన వేడుకలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నసురుల్లాబాద్ మండలకేంద్రంలో మంగళవారం మండలంలోని పంచాయతీ కార్యదర్శులు ఎంపిపి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్బంగా వారు…

కార్నర్ పాయింట్ ను పరిశీలించిన శంషాబాద్ ట్రాఫిక్ ఎసిపి శ్రీనివాస్ నాయుడు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో ఈ నెల 30, 31వ తేదీల్లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా జాతీయ బైపాస్…

ముమ్మరంగా ప్రజాశాంతి పార్టీ ప్రచారం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు ఉప ఎన్నికలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాన…

కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి జరుపుకున్న ఎంపీ

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: దీపావళి పర్వదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బంజారాహిల్స్ లోని తన నివాసంలో కుటుంబ సభ్యులు,తన సిబ్బందితో కలిసి…

స్పీకర్ కు కృతజ్ఞతలు తెలిపిన డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్: కామారెడ్డి జిల్లా, నసురుల్లాబాద్ మండల పరిధిలోని మంగళవారం రోజున దుర్కి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లు 33 మందికి…

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పనామా దగ్గర అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన స్పోర్ట్స్‌ బైక్ అదుపుతప్పి…

జ్యోతిర్లింగాలకు కార్తీక మాస పూజలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈనెల26 బుధవారం నుండి కార్తీక మాసం పురస్కరించుకొని అయ్యప్ప ఆలయంలో కార్తీకమాసం నెల రోజులు జ్యోతిర్లింగాలకు క్షీరాభిషేకము లతో…

మునుగోడు లో హమీ ల వార్షం కురిపించిన కె.ఏ పాల్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు ఉపఎన్నిక దగ్గరపడే కొద్దీ పార్టీలన్నీ ప్రచారంలో వేగం పెంచాయి. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సైతం వార్ వన్ సైడ్…

బండి సంజయ్ కారులో పోలీసుల తనిఖీలు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మునుగోడు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వాహనాన్ని పోలీసులు పలుమార్లు తనిఖీ నిర్వహించారు.…

కుటుంబంతో కలిసి లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు చేసిన స్పీకర్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సోమవారం దీపావళి పండుగను పురస్కరించుకొని తన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర…