Browsing Category

తెలంగాణ

మునుగోడు ఉప ఎన్నికల బరిలో బరిలో 47 మంది

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. ఈ ఉప ఎన్నికకు మొత్తం 130 మంది అభ్యర్థులు 190 సెట్ల…

నీట్‌ 2022 పీజీ అర్హత కటాఫ్‌ స్కోరును 25.714 పర్సెంటైల్‌ తగ్గింపు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పీజీ డెంటల్ ప్రవేశాలకు నీట్ కటాఫ్ మార్కులను తగ్గించడంతో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వ…

భారత్ జోడో యాత్రకు తరలిరావాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/గాంధారి: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి రావాలని టీపీసీసీ ఐటీ సెల్…

ప్రశాంతంగా ముగిసిన అధ్యక్ష ఎన్నికలు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో సోమవారం రిటర్నింగ్ అధికారి, ఎంపీ రాజ్ మోహన్ ఉన్నితన్ ఆధ్వర్యంలో అధ్యక్ష ఎన్నిక ప్రశాంతంగా…

మునుగోడులో పోలీసులకు పట్టుబడ్డ కోటి రూపాయలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నల్గొండ జిల్లాలోని మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల వాహన తనిఖీలు నిర్వహించారు. మునుగోడు ఉప ఎన్నికల కోసం…

అయ్యల సంతోష్ కు ఉపాద్యాయసంగం ఆధ్వర్యంలో సన్మానం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉపాద్యాయ వృత్తితో పాటు సామాజిక రంగంలో సేవలందిస్తున్న ప్రభుత్వ ఉపాద్యాయుడు అయ్యల సంతోష్ ఢిల్లీలో డాక్టరేట్ తీసుకున్న సందర్భంగా SC,…

భాజపా ఒబిసి మోర్చా జాతీయ అధ్యక్షుని కలిసిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్ : మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, మునుగోడు ఉప ఎన్నికలు జరుగుతున్నా సందర్బంగా నల్గొండ జిల్లా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ…

అలుగు దుంకుతున్న కుంతాలమ్మ చెరువు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతిలోని కుంతాలమ్మ చెరువు 7 ఏళ్ల తర్వాత ప్రకృతి అందాలను తలపిస్తుంది. గత మూడు రోజులుగా కురుస్తున్న…

టీఎస్‌ ఆర్టీసీలో వీఆర్ఎస్‌ దరఖాస్తుల పరిశీలన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టీఎస్ ఆర్టీసీలో వీఆర్ఎస్‌కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులందర్నీ స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతించనుంది సంస్థ. జూలై 31 వరకు వచ్చిన…