Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తెలంగాణ
దివ్యంగులుకు పెన్షన్ ప్రొసిడింగ్ పత్రాలు అందజేసిన స్పీకర్ పోచారం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా నసురుళ్లబాద్ మండల కేంద్రంలో మంగళవారం దివ్యాంగులకు 4014 రూపాయల పింఛన్ ప్రొసీడింగ్స్ పత్రాలను స్పీకర్ పోచారం…
ఆకాశమే హద్దుగా అభివృద్ధి లో దూసుకెళ్తున్న హైదరాబాద్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్లో అభివృద్ధి ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నదని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ అన్నారు.…
వృద్ధాశ్రమానికి బై హెల్దీ ఫుడ్ అందజేసిన హేల్ టాటా మణి ట్రస్ట్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సరూర్ నగర్ లోని భారతి మహిళా వృద్ధాశ్రమానికి హేల్ టాటా మణి ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్పర్సన్ కాకుమాను లూర్దు జ్యోతి…
అది డిక్లరేషన్ సభ కాదు.. కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ సభ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈ నెల 26వ తేదీన చేవేళ్ల వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా గుండేటి చంద్రమోహన్ నియామకం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జిల్లా ఎస్పీగా గుండేటి చంద్రమోహన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.…
కవి శ్రీ రఘుశ్రీకి అభినందన కల్చరల్ ఎక్స్ లెన్సీ పురస్కారాలను ప్రదానం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన వారికి గుర్తింపు చాలా అవసరమనీ, వారిని సత్కరించడం మన సంస్కృతిలో భాగమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ…
కుమార్తె మృతిని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఖైరతాబాద్లో విషాదం చోటు చేసుకుంది. తన ఐదేళ్ల కుమార్తె మృతిని తట్టుకోలేని తండ్రి కిశోర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటీవల…
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఇవాళ మధ్యాహ్నం వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే…
ఆర్టీసీ ప్రయాణికులకు అలర్ట్..
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు బ్యాడ్న్యూస్. రాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా T-9 టికెట్లను తాత్కాలికంగా…
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: చేవెళ్లలో ప్రజా గర్జన పేరుతో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు.…