Browsing Category

తెలంగాణ

ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకురావాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకురావాలని, దాంతో మరొకరికి పునర్జన్మను ప్రసాదించినట్లవుతుందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు…

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను కలిసిన టీఎన్జీవోలు, టీజీవోల ప్రతినిధులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను టీఎన్జీవోలు, టీజీవోల ప్రతినిధులు గురువారం కలిశారు. ఉద్యోగుల వేతన సవరణ, ఆరోగ్య పథకంపై…

మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా సమావేశాల…

తెలంగాణ‌లో రైతుల రుణ‌మాఫీ ప్ర‌క్రియ ప్రారంభం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ‌లో రైతుల రుణ‌మాఫీ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. రుణ‌మాపీ చెల్లింపుల‌కు ఆర్థిక శాఖ నుంచి రూ. 167.59 కోట్లు విడుద‌ల‌య్యాయి.…

నారాయణ గూడా పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ సత్కరించిన సుదర్శన్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నూతనంగా నారాయణ గూడా పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ గా వచ్చిన చంద్రశేఖర్ మరియు స్ ఐ నరేష్ ను శివసేన ఉద్దవ్  తెలంగాణ రాష్ట్ర ప్రధాన…

6 న ఆర్యవైశ్య మహాసభ ఆద్వర్యం లో అష్టలక్ష్మి సమేత మహాలక్ష్మి కమల పుష్పార్చన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ, ఆర్యవైశ్య సంఘం డబీర్ పుర, హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం సహకారంతో శ్రీ…

వరదలపై ప్రతిపక్ష పార్టీలు బురద రాజకీయం చేస్తున్నాయి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  వరదలపై ప్రతిపక్ష పార్టీలు బురద రాజకీయం చేస్తున్నాయని మంత్రి ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమైన…

రాష్ట్రంలో రైతు రుణ మాఫీ కార్యక్రమం పున: ప్రారంభం

 తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం…

కుందారం కెనాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి..నలుగురి పరిస్థితి విషమం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: లింగాల ఘనపురం మండలం కుందారం కెనాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా పాల్వంచ నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న…

కార్మికులకు ప్రమాద బీమా పథకకాన్ని పది లక్షలకు పెంచాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: డిజిటల్ లేబర్ కార్డు  కలిగిఉన్న భవననిర్మాణ కార్మికులకు  పలు ప్రమాదఆకరమైన వ్యాధులకు రోగ్యశ్రీ పథకం ద్వారా  10 లక్షల రూపాయల వరకు …