Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తెలంగాణ
ఎంపీ ధర్మపురి అరవింద్ కు కీలక బాధ్యతలు
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీలన్నీ వ్యూహలకు మరింత పదునుపెడుతున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి.…
స్మిత సబర్వాల్ కు రఘునందన్ రావు కౌంటర్
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించటం, వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన…
భార్యను కత్తితో పొడిచి ఉరేసుకున్న భర్త
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: సంగారెడ్డి జిల్లాలోని పోతిరెడ్డిపల్లి వీకర్ సెక్షన్స్ కాలనీలో దారుణం జరిగింది. ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. తన…
ప్రమాదపుటంచున హుస్సేన్ సాగర్
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. భారీ వరదతో…
కంట్రోల్ రూమ్ కు వందల సంఖ్యలో కాల్స్.. ఫిర్యాదులు పట్టించుకోని బల్దియా
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: వర్షాకాలంలో వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్లు స్పందించకుండాపోయాయి. నగర వాసులు…
ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’ గా మలిచిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య అని రాష్ట్ర ఆర్థిక మంత్రి…
భాజపా అనుబంధ మోర్చాల అధ్యక్షులతో కిషన్ రెడ్డి సమావేశం
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులతో తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ…
జంట జలాశయాలకు భారీ వరద.. హిమాయత్ సాగర్ 2 గేట్లు ఎత్తివేత..
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నగర శివార్లలో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు వరద నీరు పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో హిమాయత్ సాగర్ 2 …
ఏపీ పోలీసులు అదుపులో మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీషను ఏపీ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడుకు మఫ్టీలో మూడు…
బీసీలకు కావలసింది ఒక లక్ష స్కీమ్ కాదు..వచ్చే ఎన్నికల్లో 50% శాతం రిజర్వేషన్లు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీసీలకు కావలసింది ఒక లక్ష స్కీమ్ కాదని,వచ్చే అసంబ్లి ఎన్నికల్లో 50% శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీట్లు కేటాయించాలని జోగులాంబ…