Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తెలంగాణ
రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ పై తనకు విశ్వాసం లేదు
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తనకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పించిందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వెల్లడించారు. తనపై జరుగుతున్న దాడుల…
కారులో నుండి దూకి ప్రాణాలు దక్కించుకున్న ఇద్దరు యువకులు
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: హైదరాబాద్లో ఘోర ప్రమాదం తప్పింది.ఇవాళ ఉదయం ఫిల్మ్ నగర్లో రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. ఉన్నట్లుండి అకస్మాత్తుగా పెద్ద…
రంగంలో భవిష్యవాణి వినిపించిన అమ్మవారు
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: సికింద్రాబాద్ లష్కర్ బోనాల (Lashkar Bonalu) జాతరలో రెండో రోజైన సోమవారం ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు. ఉజ్జయిని మహంకాళి…
లష్కర్ బోనాలలో అపశృతి
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ వ్యక్తి విద్యుత్ షాక్కు…
బోగీలోని విద్యుత్ తీగల లోపాల వల్లే ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ప్రమాదం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు వద్ద క్లూస్ టీం విచారణ ముగిసింది. ప్రమాదానికి సంబంధించి ఆధారాలు సేకరించినట్లు క్లూస్ టీం తెలిపింది.…
తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటులో కేంద్ర సర్కార్ జాప్యం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడంలో కేంద్ర సర్కార్ జాప్యం చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇవాళ ట్విట్టర్…
బయ్యారంలో స్టీల్ ప్లాంట్ సంగతేంటి
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సరే..బయ్యారంలో స్టీల్ ప్లాంట్ సంగతేమిటి అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ …
కెసిఆర్ సర్కార్ అవినీతిని పెంచి పోషిస్తుంది
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ప్రధాని మోదీ వరంగల్ సభలో తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. దేశాభివృద్ధిలో తెలంగాణది…
తీవ్ర అసంతృప్తి తో రగిలిపోతున్న బండి సంజయ్
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ను తప్పించిన మరుక్షణం నుంచి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.! ఎందుకంటే.. ఎక్కడో ఉన్న బీజేపీ…
త్వరలోనే ‘టెట్’.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది.…