Browsing Category

హైదరాబాద్

ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి హైకోర్టులో భారీ ఊరట

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ కేసులో శ్రీలక్ష్మిని తెలంగాణ…

కవిత్వం సమాజ దర్పణం కావాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కవిత్వం  సమాజ  దర్పణం  కావాలని  భారత  రాజ్యసభ సభ్యులు  బి .సి .సంక్షేమ  సంఘ  జాతీయ  అధ్యక్షులు  ఆర్ .కృష్ణయ్య  అన్నారు.హైద్రాబాద్…

విద్యార్థుల ఆందోళన పై స్పందించిన ఐటీ మంత్రి కేటీఆర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నిజాం కాలేజ్‌లో గత కొద్దిరోజులుగా విద్యార్థులు ఆందోళనకు చేస్తు్న్నారు. యూజీ విద్యార్థులకు హాస్టల్ కేటాయించాలని కాలేజీలో…

స్పెషల్ ఆపరేషన్ మెడల్స్ కు 13 మంది తెలంగాణ పోలీసులు ఎంపిక

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన యూనియన్ హోం మినిస్టర్స్ స్పెషల్ ఆపరేషన్ మెడల్స్ కు 13 మంది తెలంగాణ పోలీసులు ఎంపికయ్యారు. ఈ…

రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్‌ను అనుమతించవద్దు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జూబ్లీహిల్స్‌లోని పబ్‌ల వ్యవహారంలో మరోసారి విచారణ చేపట్టింది హైకోర్టు. 10 పబ్‌లలో రాత్రి పది గంటల తర్వాత మ్యూజిక్‌ వినిపించకూడదని…

ఘనంగా సర్దార్ ఫల్లాభాయ్ పటేల్ జయంతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడంలో ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ కీలక పాత్ర పోషించారని కేంద్రమంత్రి…

పెరగనున్న మెట్రో చార్జీలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భాగ్యనగరంలో మెట్రో రైలు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ అభ్యర్థన మేరకు ప్రస్తుతమున్న ఛార్జీల…

బిజెపి, తెరాస లు నాటకాలాడుతున్నాయి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: షాద్‌నగర్‌: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో రాగానే ధరణి పోర్టల్‌ను మెరుగుపరుస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు.…

కేసీఆర్ దార్శనికులు,పాలనాదక్షులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప దార్శనికులని,పాలనాదక్షులని టాంజానియా దేశానికి చెందిన పార్లమెంటు సభ్యులు జెర్మియ…

నాగోల్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్‌ నగరంలోని నాగోల్ ఫ్లైఓవర్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా…