Browsing Category

టాప్ స్టోరీస్

దేశంలో ఆటవిక రాజ్యం కొనసాగుతుంది    

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలో ఆటవిక రాజ్యం కొనసాగుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. మోదీ హయాంలో వ్యవస్థలు…

అదర్‌ పూనావాలా ఫొటోతో చీటింగ్‌.. డబ్బు కాజేసిన కేసులో ఏడుగురి అరెస్టు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రముఖ వ్యాక్సిన్ల తయారీ కంపెనీ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(SII) సీఈవో అదర్‌ పునావాలా ఫొటోతో…

పోలీస్ ఉన్నతాధికారులు, ఎస్పీలతో డీజీపీ మహేందర్‌రెడ్డి టెలీ కాన్ఫరెన్స్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్:  సమస్యలపై పోలీస్ ఉన్నతాధికారులు, ఎస్పీలతో డీజీపీ మహేందర్‌రెడ్డి శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేవంలో అటవీ…

మ‌లేషియా ప్ర‌ధాని గా అన్వ‌ర్ ఇబ్ర‌హీమ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  మ‌లేషియా మాజీ ప్ర‌తిప‌క్ష నేత అన్వ‌ర్ ఇబ్ర‌హీమ్ ఆ దేశ ప్ర‌ధాని అయ్యారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి మెజారిటీ రాక‌పోవ‌డంతో…

హనుమంత వాహనంపై పట్టాభిరాముడి అలంకారంలో పద్మావతి అమ్మవారు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధవారం రాత్రి హనుమంత వాహనంపై పట్టాభిరాముడి అలంకారంలో పద్మావతి…

అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లుగా మెరికల్లాంటి క్రీడాకారులను తయారు చేస్తాం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగాన్ని పటిష్టం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర క్రీడల…

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: క్షేత్రస్థాయిలో బలోపేతంపై టీటీడీపీ ఫోకస్ పెట్టిందని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. నేడు ఎన్టీఆర్ భవన్‌లో…

బీసీ కార్పొరేషన్ కి వెంటనే 20 వేల కోట్లు బడ్జెట్ ను కేటాయించాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీసీ కార్పొరేషన్ నిధులు బడ్జెట్ 20వేల కోట్లు కేటాయించాలని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు చెరుకుల రాజేంద్ర ముదిరాజ్ డిమాండ్…

బెయిల్‌ మంజూరు పై ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేసిన సీబీఐ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఢిల్లీ మద్యం కేసు లో సీబీఐ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్‌లకు బెయిల్‌ను రద్దు…

నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చాలని సీఎం కేసీఆర్ లక్ష్యం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణలో నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల…