Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
టాప్ స్టోరీస్
ఢిల్లీకి చెందిన సిగ్గులేని బ్రోకర్లు ప్రజాస్వామ్యాన్ని వేలం వేస్తున్నారు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణా రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారం రాజకీయాలలో సంచలనంగా మారింది. తెలంగాణా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు…
పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మునుగోడు ఉప ఎన్నికల కోసం గత నెల రోజులుగా పార్టీ తరఫున శ్రమించిన ప్రతి ఒక్క నాయకునికి, కార్యకర్తలకి, పార్టీ శ్రేణులు అందరికీ…
కేంద్రంలో ఉన్న బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలని కూల్చాలని చూస్తుంది
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రయత్నిస్తోందన్న ఆధారాలను కేసీఆర్ బయట పెట్టారు. ప్రజాస్వామ్య…
మునుగోడు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన బండి సంజయ్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు ఎన్నికల్లో పోలీసుల సాయంతో టీఆర్ఎస్ ఎన్ని అరాచకాలకు పాల్పడినా, దాడులతో భయభ్రాంతులకు గురిచేసినా వెరవకుండా ఓటేసి…
బిజెపి పై చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ కి ఫిర్యాదు చేసిన టిఆర్ఎస్ పార్టీ
చౌటుప్పల్ పట్టణం, నారాయణపేట లోని జనగామ, చండూరు, మర్రిగూడలోని తమ్మలపల్లి వంటి గ్రామాల్లో భారీ ఎత్తున బిజెపి మద్యం మరియు నగదును పంపిణీ చేస్తుందని, అక్రమంగా…
ప్రముఖ జర్నలిస్టు కంచర్ల మృతి పట్ల ఎంపీ వద్దిరాజు తీవ్ర సంతాపం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రముఖ జర్నలిస్టు కంచర్ల లక్ష్మారెడ్డి ( కె.ఎల్.రెడ్డి,92) మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వృద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం…
భారతీయ స్టార్టప్లు ఉద్యోగాల నియామకాల్లో కోతలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారతీయ స్టార్టప్లు ఉద్యోగాల నియామకాల్లో కోత విధించాయి. ఈ కోతలు ఉద్యోగుల పాలిట శాపంగా మారాయి. శాశ్వత ఉద్యోగుల నియామకాలు గత 12 …
తెలంగాణ సాధనలో తెలంగాణ ఉద్యోగుల సంఘంది క్రియాశీలక పాత్ర
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో, ఐపీఎం స్టేట్ ప్రెసిడెంట్ మహేష్ నిర్వహిస్తున్న, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్…
ఆలీతో సరదాగా’కు పవన్ కల్యాణ్ కచ్చితంగా వస్తారు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కమెడియన్ ఆలీ, హీరో పవన్ కల్యాణ్ మంచి స్నేహితులని అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాన్ని బహిరంగంగా ఇద్దరూ చాలా సార్లు చెప్పారు.…
అంతులేని బాధను అనుభవించా.. కానీ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గుజరాత్లోని మోర్బీ నగరంలో మచ్చు నదిపై తీగెల వంతెన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన తననెంతో బాధించిందని ప్రధాని…