Browsing Category

టాప్ స్టోరీస్

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ లో బీసీలకు పెద్ద ఎత్తున అన్యాయం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ కాంగ్రెస్ కమిటీ లో బీసీలకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగిందని నేషనల్ జెన్ కోఆర్డినేటర్ మధ్యప్రదేశ్ ఓ బి సి ఇన్చార్జి…

ఏపీలో మారుతున్న రాజకీయ ముఖచిత్రం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  ఏపీలో రాజకీయ ముఖచిత్రం మారుతుంది అని పవన్ కళ్యాణ్ కొద్ది సేపటి క్రితం మంగళగిరిలోని తన పార్టీ ఆఫీసులో పార్టీ కార్యకర్తలతో చేసిన…

న్యాయమూర్తులపై న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు న్యాయమూర్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులు తమ తమ ఉద్యోగాలను వదిలేసి…

కేసీఆర్ పై శివమెత్తిన బండి సంజయ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో మర్రిగూడ మండల కేంద్రం రోడ్ షోకు హాజరైన వేలాది జనాన్ని ఉద్దేశించి బిజెపి ఎంపీ బండి సంజయ్ ఈ విదంగా…

కేసీఆర్ తాగుబోతుల తెలంగాణగా మార్చాడు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ తాగుబోతుల తెలంగాణగా మార్చాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియా…

మునుగోడు భూములపై టీఆర్ఎస్ నేతల కళ్లు

తెలంగాణ జ్యోతి/ వెబ్  న్యూస్: మునుగోడు భూములపై తెరాస నేతల కళ్ళు పడ్డాయని, ఓటుకు రూ. 40 వేల ఆశ చూపి  వారు తెరాసను గెలవాలనుకుంటున్నారని బిజెపి ఎంపీ బండి సంజయ్…

టీఎస్ పిఎస్సి నుండి 3 అప్ డేట్స్

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : అక్టోబర్ 16న తెలంగాణలో(Telangana) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఉద్యోగ పరీక్ష గ్రూప్ 1. దీనిలో ప్రశ్నల స్థాయి సివిల్స్…

చంద్రబాబు నెత్తిన పాలు పోసిన కేసీఆర్ బీఆర్ఎస్ ప్రకటన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేసీఆర్ బీఆర్ఎస్ ప్రకటన వల్ల జాతీయ స్థాయిలో ఆయనకు కొత్తగా ఏమి ఓరుగుతుందో తెలియదు కానీ ఆ ప్రకటన చంద్రబాబు నెత్తిన పాలు పోసినట్లు…

మునుగోడు ఉప ఎన్నికల బరిలో బరిలో 47 మంది

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. ఈ ఉప ఎన్నికకు మొత్తం 130 మంది అభ్యర్థులు 190 సెట్ల…

25న సూర్య గ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయం మూసివేత

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్: ఈ నెల 25న సూర్య గ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆ రోజు ఉదయం 8:50 గంటల నుంచి …