Browsing Category

టాప్ స్టోరీస్

పెన్నా నదిలో ఐదుగురు వ్యక్తులు గల్లంతు

తెలాంగాణ జ్యోతి/వెబ్ న్యూస్ : ప్రొద్దుటూరులోని పెన్నా నదిలో ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. వారు కమలాపురం మండలం, కంచన్నగారిపల్లె దగ్గర చెట్లను పట్టుకుని సాయం…

శ్రీశైలం జలాశయానికి పెరుగుతోన్న వరద నీటి ప్రవాహం

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్ ; తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది.…

ముగిసిన మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల పర్వం

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్ : మునుగోడు ఉపఎన్నిక లో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. 25 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగ మొత్తంగా చూస్తే…

పథకం ప్రకారం దంపతుల హత్య

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన  జింక లచ్చన్న, రాజేశ్వరి దంపతులను అదే గ్రామానికి చెందిన గూడ సతీష్…

ఈ ధర్మ యుద్ధంలో నన్ను గెలిపించండి

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్: మునుగోడులో జరుగనున్న ధర్మ యుద్ధంలో తనను నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని ములిగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి…

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: నిజాంసాగర్ ప్రాజెక్టు  ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి 21,800 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది…

తెలంగాణ రౌడీల సమితి’ దండు అంతా మునుగోడు మీద పడింది

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : రాష్ట్రంలోని ప్రధాన సమస్యలను పక్కన పెట్టి, 'తెలంగాణ రౌడీల సమితి' దండు అంతా మునుగోడు మీద పడిందని బిజెపి కార్యాలయ కార్యదర్శి డా॥…

నేడు బీర్కూర్ చేరుకోనున్న షర్మిళ పాదయాత్ర

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : ప్రజా ప్రస్థానం పాదయాత్ర  చేపట్టిన వై ఎస్ షర్మిల తన పాదయాత్రలో భాగంగా శుక్రవారం  సాయంత్రం 4 గంటల కు  బాన్సువాడ నియోజకవర్గం…

తెరాస,బీజేపీ అంతర్గత బంధం పై అనుమానాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్ : మునుగోడు లో కమ్యూనిస్టులు  యూ టర్న్ తీసుకోనున్నారు. తెరాస,బీజేపీ అంతర్గత బంధం మీద  పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. కేటీఆర్ చేసిన…

మృత్యువాత పడ్డ ఆర్మీ జాగిలం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఇండియన్ ఆర్మీకి చెందిన జాగిలం 'జూమ్' రెండు రోజుల క్రితం ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తన శరీరంలో 2…