Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
టాప్ స్టోరీస్
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకం ప్రారంభం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్; రెండు దశాబ్దాల నిర్మల్వాసుల కల సాకారమైంది. దిలావర్పూర్ మండలంలోని గుండంపెల్లి వద్ద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ…
బి ఆర్ ఎస్ దోచుకున్నదంతా కక్కిస్తా
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్:
తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీవ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు…
కులగణనలో వెల్లడైన అంశాలపై ప్రభుత్వ నైరాశ్యాన్ని వెల్లడిస్తోంది
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: చైనాతో సంబంధాలున్నాయనే పేరుతో ఆన్లైన్ పోర్టల్ న్యూస్క్లిక్ జర్నలిస్టులు, ఉద్యోగుల ఇండ్లపై ఢిల్లీ పోలీసుల దాడుల ఘటనపై…
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో కిషన్ రెడ్డి అత్యవసర భేటీ
తెలంగాణజ్యోతి/ వెబ్ న్యూస్: కేంద్ర హోంమంత్రి అమిత్షాతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి అత్యవసర భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక…
సదాశివ్ పేట్ తహసిల్దార్ కార్యాలయం పై చర్యలు తీసుకోవాలి
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: సంగారెడ్డి జిల్లా, సదాశివపేట మండలంలో గాంధీ జయంతి ఉత్సవాలు స్వాతంత్ర సమరయోధుల ఉత్తరాధికారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ…
గాంధీ జయంతిని పురస్కరించుకుని నూతన వస్త్రాల పంపిణీ
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: జాతిపిత మహాత్మా గాంధీ,మాజీ భారత ప్రదాని లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం పురస్కరించుకొని నల్గొండ్ జిల్లా చిట్యాల బస్సు స్టాండ్ ఆటో…
బిసి సామాజిక వర్గాలలో రాజకీయ చైతన్యం నింపాలి
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా బీసీ చైతన్య సదస్సులు నిర్వహించి బీసీ సామాజిక వర్గంలో రాజకీయ చైతన్య నింపాలని ఆర్ కృష్ణయ్య పిలుపు నిచ్చారు.…
మీరు ఏ దేశానికి భక్తులు పాకిస్తాన్ కా ఆఫ్ఘనిస్తాన్ కా?
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి నిప్పులు చెరిగారు. శనివారం…
ఇకనుండి 2000 నోటు చెల్లని కాగితం
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: దేశ కరెన్సీలో అతిపెద్ద నోటు రూ.2000 నోట్ల మార్పిడి, డిపాజిట్లకు నేటితో గడువు ముగియనుంది. ఈ ఏడాది మే 19న 2 వేల నోట్లను రద్దు…
ఎలక్టోరల్ బాండ్ల ను జారీ చేయడం చట్టపరమైన లంచం
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఎలక్టోరల్ బాండ్ల ను జారీ చేయడం చట్టపరమైన లంచం అని కాంగ్రెస్ నేత చిదరంబరం ఆరోపించారు. అక్టోబర్ 4వ తేదీ నుంచి పది…