Browsing Category

టాప్ స్టోరీస్

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణం.. క‌ట్నం కోసం బార్యను బావిలో వేలాడదీసిన భర్త

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణం వెలుగుచూసింది. క‌ట్నం కోసం డిమాండ్ చేస్తూ భార్య‌ను బావిలో వేలాడ‌దీసిన వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్…

విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికితీసే భాద్యత ఉపాధ్యాయులదే        

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: విద్యార్థులు విభిన్న సామర్థ్యాలు, ప్రతిభ, సామాజిక నేపథ్యం కలిగి ఉంటారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి…

పారాచూట్‌ నాయకులకు టికెట్‌ ఇవ్వొద్దంటూ…మధుయాష్కీకి  వ్యతిరేకంగా గాంధీభవన్‌లో వెలసిన పోస్టర్లు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నిజామాబాద్‌ మాజీ ఎంపీ, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీకి  వ్యతిరేకంగా గాంధీభవన్‌లో వెలసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.…

చంద్రుడి ఉపరితలంపై మరోచోట ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: చంద్ర‌యాన్‌-3 మిష‌న్ సూప‌ర్ స‌క్సెస్‌ఫుల్‌గా కొన‌సాగుతోంది. తాజాగా విక్ర‌మ్ ల్యాండ‌ర్‌ను మ‌ళ్లీ సాఫ్ట్ ల్యాండింగ్ చేశారు.…

విద్యా, వివేకం, విచక్షణ, సమతుల్యతను చాటిచెప్పిన సర్వేపల్లి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: బోధన అత్యుత్తమ కళలలో ఒకటి. ఈ కల ద్వారా ఉపాధ్యాయుడు అత్యుత్తమ ప్రాణియై మానవుని తీర్చిదిద్దుతాడు. మనుషులను, మనసులను మొదట…

సమీపిస్తున్న లూనార్‌ నైట్‌

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: చంద్రయాన్ 3 దిగిన చంద్రుడి దక్షిణ ధృవంపై లూనార్‌ నైట్‌ ప్రారంభం కానున్నది. భూ కాలమానం ప్రకారం ఇది 14 రోజులు కొనసాగుతుంది. ఈ…

వోడ్కా తాగించి .. చేతులు కట్టేసి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన దీప్తి హ‌త్య కేసు మిస్ట‌రీ వీడింది. ప్రియుడి స‌హ‌కారంతో చెల్లినే అక్క‌ను చంపిన‌ట్లు…

మద్యపాన వ్యసన విముక్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ప్రభుత్వం మద్యాపాన ఢీ అడిక్ సెంటర్స్(మద్యాపాన వ్యసన విముక్తి కేంద్రాలు) ఏర్పాటు చేసి యువత పెడదారి పట్టకుండా చూడాలని ప్రముఖ…

అనుమానంతో భార్యను చంపిన భర్త

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బంగారిగూడలో విషాదం చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను చంపిన భర్త.. పోలీసులకు లొంగిపోదామని వెళ్తుండగా…

టీచర్ల బదిలీలకు షెడ్యూల్ విడుదల

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో ఈనెల 2 నుంచి ప్రభుత్వం బదిలీల ప్రక్రియను చేపట్టింది. దీనికి సంబంధించి…