Browsing Category

టాప్ స్టోరీస్

వైసీపీ ముక్త్ ఆంధ్రప్రదేశ్ కోసమే పనిచేస్తాం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్  బిజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోసమావేశమయ్యారు. అరగంటకుపైగా సాగిన సమావేశంలో…

పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించారు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ను కరీంనగర్ పోలీసులు  అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బండి సంజయ్…

విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి..మంత్రి స‌బిత విజ్ఞ‌ప్తి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై వివిధ శాఖ‌ల అధికారుల‌కు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డిప‌లు సూచ‌న‌లు చేశారు.…

అంబేద్క‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ ఏర్పాట్ల‌పై ముఖ్య‌మంత్రి సమీక్ష

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ ఏర్పాట్ల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వ‌హించారు.…

రైలు ప్రయాణి.కులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన వెనుక కుట్ర ?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేరళలోని అలప్పుళ- కన్నూర్‌ఎగ్జిక్యూటివ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఆదివారం రాత్రి ఓ దుండగుడు ప్రయాణికులపై పెట్రోల్‌ పోసి, నిప్పు…

కావలిలో వైసీపీ కీలక నేత మన్నెమాల సుకుమార్ రెడ్డి ని సస్పెండ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వైసీపీ లో సస్పెన్షన్‌ ల పర్వం కొనసాగుతూనే ఉంది. కావలిలో వైసీపీ కీలక నేత మన్నెమాల సుకుమార్ రెడ్డి ని సస్పెండ్ చేస్తూ అధిష్టానం లేఖ…

ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ సర్టిఫికెట్ నకిలిదా!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రధాని నరేంద్ర మోదీడిగ్రీ సర్టిఫికెట్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన డిగ్రీ సర్టిఫికెట్ఫేక్ అంటూ ఆమ్ ఆద్మీ…

వరుస పెట్టి శాటిలైట్లు ప్రయోగిస్తున్న చైనా.. అసలు ప్లాన్ ఏమిటి?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: చైనా ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తోందా? అంతరిక్షంపై గుత్తాధిపత్యం తోపాటు.. అన్ని దేశాలపై ఉపగ్రహాలతో నిఘా ను…

మాయావతి ప్రతిభ ఎక్కడ ?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి ఉత్తరప్రదేశ్‌కు  నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మాయావతి ప్రభ క్రమంగా తగ్గుతూ వస్తోంది. 67 …

ఆర్యవైశ్య పట్టభద్రుల సంఘం అధ్యక్షునిగా కూకుట్ల నవీన్ కుమార్ గుప్త

నిజామాబాద్ ఆర్య వైశ్య పట్టణ సంఘానికి అనుబంధ సంస్థ అయినా ఆర్యవైశ్య పట్టభద్రుల సంఘానికి కూకుట్ల నవీన్ కుమార్ గుప్త అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు.  EC సభ్యులు గా…