Browsing Category

టాప్ స్టోరీస్

గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీఆర్ఎస్ ప్రభుత్వం పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. షామీర్‌పేటలో ఆయన మీడియాతో మాట్లాడారు.…

గుర్తింపు రద్దు చేస్తామంటూ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేయడం తగదు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేయడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె…

పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టేందుకు అనుమతి ఇవ్వాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సీఎస్‌ శాంతకుమారిని కాంగ్రెస్ నేతల బృందం కలిసింది. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి…

ఎన్నికల ప్రయోజనం కోసమే దళిత బంధు: బయటపడిన కెసిఆర్ డొల్లతనం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దళిత బంద్ పథకం పై మీడియా లో వచ్చిన వార్తలపై  బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. దళిత బందు కోసం బడ్జెట్‌లో మాత్రం రూ.17,700 …

ఎట్టకేలకు గాంధీభవన్ మెట్లెక్కిన  కోమటిరెడ్డి వెంకటరెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: కొంతకాలంగా గాంధీభవన్‌కు దూరంగా ఉంటున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎట్టకేలకు గాంధీభవన్ మెట్లెక్కారు. గాంధీభవన్‌కు…

సేవా సంస్థలు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రభుత్వ పథకాలను సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రచారం చేసి బడుగు బలహీన వర్గాలకు పథకాలపై అవగాహన…

అగ్నిప్రమాదాలకు కారణం అక్రమ నిర్మాణాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ఉదయం పరిశీలించారు. తరుచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా…

తెలంగాణ హైకోర్టు కొలీజియం సిఫార్సులలో పారదర్శకత లేదు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ హైకోర్టు కొలీజియం సిఫార్సులలో పారదర్శకత లేదని, సిఫార్సు చేసిన పేర్ల ప్యానెల్‌లో న్యాయబద్ధత, సామాజిక న్యాయం లేవని సుప్రీం…

మియాపూర్ ప్రభుత్వ భూములను బీసీ గురుకుల పాఠశాలకు కేటాయించాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలోని మొత్తం ప్రభుత్వ భూములను రాజకీయ నాయకులు, అధికారులు కబ్జా చేస్తున్నారు.       కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను వెంటనే…

గుజరాత్, హిమాచల్‌ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు?

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: బీజేపీ ని ఓడించాలనే ఆలోచన కేసీఆర్‌ కు లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. గుజరాత్, హిమాచల్‌ ఎన్నికల్లో ఎందుకు పోటీ…