Browsing Category

టాప్ స్టోరీస్

అంగన్వాడీలకు కనీసవేతనాలు రూ.32,000 లకు పెంచాలి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: అంగన్వాడీలకు కనీసవేతనాలు రూ.32,000 లకు పెంచాలని ఇంటర్ నేషనల్ హుమెన్ రైట్స్ సివిల్ రైట్స్ చర్మెన్ కరణం తిరుపతి నాయుడు డిమాండ్…

జేడీయూ అధ్యక్షుడిగా నితీష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: జనతాదళ్ యునైటెడ్ అధ్యక్ష పగ్గాలను తిరిగి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన చేతుల్లోకి తీసుకున్నారు. బీహార్ అధికార జేడీయూ…

గత ఏడాదితో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 8.97 శాతం పెరిగిన క్రైమ్ రేట్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణా డీజీపీ రవి గుప్తా శుక్రవారం ఉదయం వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ…

ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల జాబితాలో తెలంగాణ సర్కారు మార్పులు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల జాబితాలో తెలంగాణ సర్కారు మార్పులు చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ…

పత్రికలు, ప్రకటనలకే పరిమితం అవుతున్నా పర్యావరణ సమస్యలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్:  నేడు ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలపై ప్రపంచ పర్యావరణ సంస్థ ప్రజలకు అవగాహన కల్పించి, చైతన్య పరిచేందుకు కృషి…

రైతుల సంక్షేమమే తమ ఎజండగా పని చేస్తాం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జన్మదిన సందర్భంగా రైతు సంక్షేమ సేవా సంఘం ఆద్వర్యం లో అప్సిగూడాలోని సంఘం కార్యాలయం లో   రైతు…

మాజీ సైనికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: సైనికుల కుటుంబాలను ఆదుకోవాలని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మాజీ సైనికుల సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. ఆదివారం అల్వాల్లోని…

అదుపుతప్పి చెరువు లోకి దూసుకెళ్లిన కారు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కారు అదుపుతప్పి చెరువు లోకి దూసుకెళ్లిన ఘటన జిల్లాలోని శివారెడ్డి పేటలో చోటుచేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతగిరికి వచ్చిన…

జయసుధ కు ర్యాలి దుర్గా రాణి ఆత్మీయ అభినందనలు  

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ప్రసాద్ లాబ్ లో జరిగిన సుప్రసిద్ధ సినీ నటి, గాయని, నిర్మాత, అలనాటి అందాల నటి కృష్ణవేణి శత వసంత జీవిత మహోత్సవం ఘనంగా జరిగింది,ఈ  …

రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఓకే కుటుంబానికి చెందినా ఐదుగురు  మృతి

తెలంగాణ జ్యోతి  వెబ్ న్యూస్: నల్లగొండ జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో నిడమనూరు మండలంలో వెంపాడు స్టేజి…