Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
టాప్ స్టోరీస్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అదిరిపోయే ట్విస్ట్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ ఢిల్లీ ప్రభుత్వాలను షేక్ చేసిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అదిరిపోయే ట్విస్ట్ వచ్చేసింది. ఈ స్కాంలో ఆమ్ ఆద్మీ బీఆర్ఎస్…
శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఆమెను న్యూఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రికి…
మళ్లీ క్యాన్సర్ బారిన పడిన టెన్నిస్ లెజెండ్ మార్టినా నవ్రతిలోవా
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టెన్నిస్ స్టార్ మార్టినా నవ్రతిలోవా గొంతు, బ్రెస్ట్ కేన్సర్ బారినపడ్డారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని.. క్యాన్సర్తో…
పద్మా రావు కు మహిళా నేతల అభినందనలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: శాసన సభ డిప్యుటి స్పీకర్ టి.పద్మారావును పలు మహిళా సంఘాల కు చెందిన మహిళా నేతలు నేడు సీతాఫల్ మండి లోని క్యాంపు…
బి.సి .ఉద్యమాల సంవత్సరంగా 2023 చరిత్రలో మిగలాలి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: 2023 సంవత్సరంను బి.సి. ఉద్యమాల సంవత్సరామ్గా చరిత్రలో నిలిచిపోవాలని బి.సి.లకు అన్నీ రంగాలలో వ్యాఖ్యాoగా విధ్యా, ఉద్యోగ, ఆర్ధిక, …
లైంగిక వేదింపు లో హర్యానా క్రీడల శాఖ మంత్రి పై కేసు నమోదు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హర్యానా క్రీడల శాఖ మంత్రి సందీప్ సింగ్ పై ఓ జూనియర్ అథ్లెటిక్స్ మహిళా శిక్షకురాలు చేసిన ఆరోపణలపై చండీగఢ్ పోలీసులు కేసు నమోదు…
గుంటూరులో టీడీపీ నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/గుంటూరు: గుంటూరులోని వికాస్నగర్లో టీడీపీ నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది. ఓ మహిళ మృతి చెందారు. తొక్కిసలాటలో…
సిసి కెమెరాలపై వ్యాపారస్తులకు అవగాహన
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్: నసురుల్లాబాద్ మండలంలోని వ్యాపారస్తులకు నసురుల్లాబాద్ ఎస్సై రంజిత్ రెడ్డి అవగాహన కల్పించారు. మండకేంద్రంలోని స్థానిక…
దేశంలో 243 కరోనా కొత్త కేసులు నమోదు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలో గత 24 గంటల్లో 243 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. గురువారం ఉదయం 8గంటల నుంచి శుక్రవారం ఉదయం 8గంటల వరకు 2,13,080 మందికి…
ముగిసిన రాష్ట్రపతి శీతాకాల దక్షిణాది విడిది
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్ ప్రతినిది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల దక్షిణాది విడిది ముగిసింది. దీంతో రాష్ట్రపతి హైదరాబాద్ నుంచి…