Browsing Category

అంతర్జాతీయం

వైట్ హౌస్ ముందు ప్రతి పౌరుడు స్వేచ్ఛగా నిరసన తెలిపే అవకాశం ఏర్పాటు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వాషింగ్టన్ డిసి లోని అగ్ర రాజ్యాధినేత జో బై డన్  అధికారిక నివాసమైన వైట్ హౌస్ ను, ది అమెరికా క్యాపిటల్ సెనేట్ కార్యాలయాన్ని, …

ఖతార్‌ నిర్బంధంలోని అధికారులను విడిపించేందుకు కృషి  

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గూఢచర్యం కేసులో భారత నావికాదళానికి చెందిన 8 మంది మాజీ అధికారులకు మరణదండన విధిస్తూ ఖతార్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం…

తూర్పు సిరియాలో ఆయుధ కేంద్రాల‌పై అమెరికా వైమానిక దాడులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తూర్పు సిరియాలో ఉన్న రెండు ఆయుధ కేంద్రాల‌పై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఆ కేంద్రాల వ‌ద్ద ఇరాన్ ద‌ళాల‌తో పాటు అనుబంధ గ్రూపులు…

ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్న 50 మంది మృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ ఇటీవలే మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ సైతం హమాస్‌పై…

గాజాలో భూతల దాడులకు సన్నద్ధమైన ఇజ్రాయిల్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: పాల‌స్తీనా ఉగ్ర సంస్ధ హ‌మాస్‌ను తుద‌ముట్టించేందుకు గాజాలో భూత‌ల దాడుల‌కు ఇజ్రాయెల్ స‌న్న‌ద్ధ‌మైంది. గాజాపై భూత‌ల దాడుల‌కు స‌మ‌యం…

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. మైనే రాష్ట్రంలోని లెవిస్టన్‌లో దుండగులు జరిపిన మాస్‌ షూటింగ్‌లో 22 మంది మరణించారు.…

 ఇజ్రాయిల్ హమాస్ వార్ పై జోబయిడెన్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గాజాపై భూత‌ల దాడుల‌కు ఇజ్రాయెల్ సిద్ధ‌మ‌వుతుండ‌గా, ఇజ్రాయెల్‌-హ‌మాస్ వార్‌పై అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ (Joe Biden) కీల‌క…

విమాన సిబ్బందిని ప్రయాణికులను గందరగోళానికి గురిచేసిన అడల్ట్ డైపర్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఫ్లైట్ టాయిలెట్‌లో కనిపించిన అడల్ట్ డైపర్ సిబ్బందిని, ప్రయాణికులను కాసేపు గందరగోళానికి గురి చేసింది. దాన్ని ఫ్లైట్‌ సిబ్బంది…

గాజా స్ట్రిప్‌ ను ఆక్రమించొద్దంటూ ఇజ్రాయెల్‌ కు అమెరికా హెచ్చరిక  

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఇజ్రాయెల్‌ – హమాస్‌ యుద్ధంపై అమెరికా తన వైఖరి మార్చుకుంది. హమాస్‌ దాడులు ప్రారంభం కాగానే ఇజ్రాయెల్‌కు అగ్రరాజ్యం పూర్తి మద్దతు…

ఆపరేషన్ అజయ్ లో భాగంగా 212 మందిని భారత్ కు తరలింపు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను భారత్‌ స్వదేశానికి తరలిస్తోంది. ఈ తరలింపు ఆపరేషన్‌కు కేంద్రం…