అజారుద్దీన్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రముఖులు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అజారుద్దీన్ తండ్రి అజిజుద్దీన్ మృతిచెందఱు. ఈ సందర్బంగా అజర్ కుటుంబాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పరమార్శించారు. అజిజుద్దిన్ మృతి పట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపిన మహేందర్ రెడ్డి. అజరుద్దిన్, కుటుంబ సభ్యుల ఓదార్చిన మహేందర్ రెడ్డి. పెద్దముల్ సహకార సంఘం చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి సర్పంచ్ హైదర్ తదితరులు ఆయనతో ఉన్నారు.