పల్లెపాడు దామోదర్ ను పరామర్శించిన రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కాలు నొప్పితో అజర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు డా. పల్లెపాడు దామోదర్ ను వరంగల్ అజర హాస్పిటల్ లో పరామర్శించిన హైదరాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ చెర్మన్ మామిడి భీం రెడ్డి, వినియోగదారుల ప్రతినిధులు డా. హరిప్రియా రెడ్డి, రాష్ట్ర నాయకురాలు శిల్పా రెడ్డి శ్యామల, జయంతి తదితరులు.