మాజీ రాష్ట్రపతి , మాజీ గవర్నర్ లను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: శనివారం హైదరాబాద్ కు వచ్చన మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,  మాజీ గవర్నర్ E.S.L.నరసింహన్ లను రాజ్ భవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మర్యాదపూర్వకంగా కలిసిన పుష్ప గుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.