రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆ యనకు నివాళులు అర్పించారు. మంత్రివర్గ సహచరులతో కలిసి సోమాజీగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి న ముఖ్యమంత్రి రాజీవ్ని ప్రధానిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సంస్కరణలు, అభివృద్ధి చేసిన ఐటీ రంగం గురించి ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.