పాదచారుల దాహార్తి తీర్చడం కోసం చలి  వేంద్రాలు అవసరం  

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పాదచారుల దాహార్తి తీర్చడం కోసం బోడుప్పల్ మునిసిపాలిటి పరిదిలోని సూరజ్ నగర్ కాలనీ లో చలి  వేంద్రాన్ని సూరజ్ నగర్ కాలనీ వేల్ఫిర్  అసోసియేషన్ ఆద్వర్యం ఏర్పాటు చేసారు.ఈ చలి వెంద్రాన్ని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్  కొత్త కిషోర్ గౌడ్, బోడుప్పల్ మునిసిపాలిటి కి చెందినా సీనియర్ బిఆర్ఎస్ నాయకులు పడతం లోకేష్ లు ప్రారంబించారు.ఈ సంద్ఫర్బంగా వారు మాట్లాడుతూ పాదచారుల దాహార్తి ని తీర్చడానికి ఎలాంటి చలి వెంద్రాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు.అనంతరం కాలని ప్రదాన కార్యదర్శి రవి చందర్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా కాలని ఎదుట చలివేన్ద్రాన్ని ఏర్పాటు చేసి పాదచారుల దాహార్తిని తీర్చుతూ ప్రజలకు సీవను అందిస్తున్నతులు తెలిపారు. ఈ కార్యక్రమం లో కపిల్ దేవ్, ఎర్ర శంకర్,కిషోర్ యాదవ్, లక్ష్మయ్య నేత, ఖాదర్ బాబా, దేవేందర్, రబ్బాని, రాంబాబు అడ్లూరి రాజు, జగదీష్ ,ఎట్లా అశోక్, యూత్ ప్రెసిడెంట్ విజయ్, సతీష్, కావలి రాజేందర్, శ్రీధర్, చంద్రమౌళి, వెంకటేశ్వర్లు, రామకృష్ణ, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.