రైతుల ఆందోళనను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కామారెడ్డి రైతుల ఆందోళనను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గ తీసుకుంది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు విషయంలో రైతు జేఏసీ చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు తెలిపినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సూచన మేరకు రెండు బృందాలుగా కామారెడ్డి కి వెళ్తున్న కాంగ్రెస్ నేతలు కిసాన్ కాంగ్రెస్ నుంచి కోదండరెడ్డి, అన్వేష్ రెడ్డి ల నేతృత్వంలో ఒక బృందం. మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ తోపాటు, సీనియర్ నాయకులు బృందంగా కామారెడ్డి బాట పట్టారు.

Leave A Reply

Your email address will not be published.