తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది. అశ్వారావుపేట కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ విజయం సాధించారు. BRS అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై విజయం సాధించారు. కాగా, గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన మెచ్చా.. అనంతరం BRSలో చేరారు.