నియోజకవర్గ బీజేపీ నాయకుల అరెస్ట్
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్/నాగిరెడ్డి పేట్: తాండూర్ లోని వెయ్యి సంవత్సారాల చరిత్ర కలిగిన పురాతన దేవాలయం శ్రీ శ్రీ శ్రీ త్రిలింగేశ్వర స్వామి దేవాలయన్ని దర్శించుకో వడానికి వస్తున్న MLC కల్వకుంట్ల కవిత బీజేపి నాయకుల ఎటువంటి అడ్డగింపు ఉండదని చెప్పిన విన్నకుండ ఎల్లారెడ్డి బీజేపి BJYM నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారని మండిపడ్డారు. బీజేపి నాయకులు మాట్లాడుతూ, దైవ దర్శనానికి వచ్చిన వారిని గౌరవించే సంస్కారం మా పార్టీ మాకు నేర్పిందని పార్టీ అదేశం లేనిది మేము ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించమని అన్నారు,ఈ అరెస్టులో BJYM మండల అధ్యక్షులు నరేశ్ పికె ,BJYM పట్టణ అధ్యక్షులు శంకర్ ,బీజేపి మండల ప్రధానకార్యదర్శి కురుమ సాయిబాబా , మైనారిటీ సెల్ సీనియర్ నాయకులు వహీద్ , అరెస్టు చేయడం జరిగిందన్నారు.