నిజాంసాగర్ లోకి కొనసాగుతున్న ఇన్ ఫ్లో

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతుంది. నిజం సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు / 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టంతో కొనసాగుతుందని ఎగువ ప్రాంతం నుండి 16,805 క్యూసెక్కులు వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండడంతో నీటిపారుదల గేట్ల ద్వారా 600 క్యూసెక్కులు, ప్రధాన కాలువ ద్వారా 205 క్యూసెక్కులు, మూడు వరద గేట్ల ద్వారా 15,000 క్యూసెక్కులు
మొత్తం ప్రవాహాలు 16,805 క్యూసెక్కుల మీరు దిగు ఒక విడుదల చేస్తున్నట్లు నేటిపారుదల శాఖ ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.