ప్రచారంలో పాల్గొన్న నాయకులను సన్మానించిన డిసిసిబి ఛైర్మెన్ భాస్కర్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్ ప్రతినిధి: మునుగోడు ఎన్నికల్లో భాగంగా చిన్న కొండూరు, మందన గూడెం, గ్రామాలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్, ముఖ్యమంత్రి  కేసీఆర్ఆ దేశాల మేరకు ఇన్చార్జిగా వ్యవహరించడం, అందులో భాగంగా బాన్సువాడ నియోజకవర్గం నాయకులు గత నెల రోజుల నుండి తనతో పాటు ప్రచారంలో పాల్గొన్న నసురుల్లాబాద్ మండల్ తెరాస పార్టీ అధ్యక్షులు పెర్క శ్రీనివాస్, జిల్లా కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ మజీద్, ఉమ్మడి మండలాల మాజీ ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు కంది మల్లేష్, బీర్కూర్ మండల ఎంపీటీసీ సందీప్ లకు డిసిసిబి ఛైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సన్మానించారు. ప్రచారంలో తనతో పాటు పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.