మంత్రులను కలిసిన డిసిసిబి ఛైర్మెన్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి జేటీఆర్, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి,  మహిళ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ లను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి ఛైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డిలను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.  హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులను భాస్కర్ రెడ్డి కలవడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.