ఏఓబి లో మావోయిస్టుల విధ్వంసం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: పార్వతీపురం సమీపంలో ఏఓబీలో మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. రెండు జేసీబీలతో సహా.. 9లారీలను మావోయిస్టులు తగులబెట్టారు. ఐటీఎల్ కు చెందిన వాహనాలను మావోయిస్టులు దగ్ధం చేశారు. క్రషర్స్ వల్ల రోడ్లు పాడవుతున్నాయని మావోయిస్టులు పోస్టర్లు విడుదల చేశారు.

Leave A Reply

Your email address will not be published.