డబుల్ బెడ్ రూం లబ్ధిదారులకు ఇళ్ళ పంపిణీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ పట్టణంలో శనివారం పర్యటించారు. బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో గల తాడ్కోల్ KCR & PSR కాలనీలో నూతనంగా నిర్మించిన 504 డబుల్ బెడ్ రూం ఇళ్ళను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ , డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, తెరాస నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.