100 మంది పేదలకు చీరల పంపిణీ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: టాటా మణి ఛారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్‌పర్సన్ లయన్ డా.కాకుమాను జ్యోతి ఆద్వర్యం లో నూతన సంవస్సరం పురస్కరించుకొని ప్రాయోజిత పేద ప్రజల సహాయం క్రింద 100 మంది పేద మహిలలకు మందికి కొత్త బట్టలు చీరెలు పంపిణీ చేసారు. ఇందుకు సహకరించిన తార్నాక చారిటబుల్ ట్రస్ట్ సభ్యురాలు జగదాంబ గారిపర్తి,శాంత్ హ కుమారి, కోఆర్డినేట్ చసారు.సభ్యులందరికీ కాకుమాను జ్యోతి ధన్యవాదాలు.

Leave A Reply

Your email address will not be published.