కింగ్ కోఠి హాస్పిటల్ లో క్షయ వ్యాధి రోగులు కు టిబి కిట్స్ పంపిణీ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా టిబి కన్వీనర్ డా విజయ్ భాస్కర్ గౌడ్ గారి అధ్వర్యంలో రెడ్ క్రాస్ హైదరాబాద్ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి గారి సమక్షంలో మన రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళి సై సౌందర్య రాజన్ సహాయం తో కింగ్ కోఠి హాస్పిటల్ లో క్షయ వ్యాధి రోగులు కు టిబి కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ భీమ్ రెడ్డి మాట్లాడుతూ మరింత మంది దాతలు ముందుకు వచ్చి క్షయ వ్యాధి రోగులు ను ఆదుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ క్షయ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. యం సి సభ్యులు మహ్మద్ రియాజుద్దీన్ మరియు వెంకట్ హాస్పిటల్ యూనిట్ సూపర్ వైజర్ పల్లవిరమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.